పోలీసులపై చర్యలు తీసుకోవాలి: అంబటి రాంబాబు
సత్తెనపల్లి పట్టణంలో గౌస్ అనే యువకుడి మరణానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, గౌస్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
తబ్లీగీలకు ఆశ్రయం.. హైదరాబాద్‌లో 11 మందిపై కేసు నమోదు
జమాత్ మర్కజ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఇక్కడికి ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కారణంగానే దేశంలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని కేంద్రం ప్రకటించింది. అక్కడికి వెళ్లొచ్చిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా హాస్పిటళ్లకు రావాలని ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని ప్రభుత్వాలు పదే పదే కోరు…
మరణించిన ఆ మహిళ భర్తకూ కరోనా
షా ద్‌నగర్ సమీపంలోని చేగూరులో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఇటీవల మరణించిన 50 ఏళ్ల ఓ మహిళ  కరోనా వైరస్  బారిన పడినట్లు బయటపడటంతో  చేగూరు వాసులు ఉలిక్కిపడ్డారు. ఏప్రిల్ 3న ఆమె మృతి చెందగా.. గ్రామంలో హై అలర్ట్ విధించారు. ఆమె కుటుంబ సభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఆమెన…
30 ఏళ్ల కనిష్టానికి బంగారం పతనం,
బంగారం ధర  మాత్రం పరుగులు పెడుతోంది. కానీ డిమాండ్ మాత్రం గణనీయంగా పడిపోతూ వస్తోంది. భారత్‌లో బంగారం వినియోగం 2020లో ఏకంగా 50 శాతం తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బంగారం డిమాండ్ ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోనుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా జువెలరీ షాపులు బంద్ కావ…
తమిళనాడులో కరోనా.. సోమవారం ఏకంగా 17 కేసులు నిర్ధారణ
కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1071కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 29మంది మృతిచెందగా, 942 మంది చికిత్స పొందుతున్నారు, మరో 100 మంది కోలుకున్నారని తెలిపింది. కాగా, తమిళనాడులో సోమవారం మరో 17 కేసులు నమ…
ఎనిమిది నెలల గర్భిణి 100 కి.మీ కాలినడక.. రెండురోజులుగా తిండి లేదు.. చివరికి.
కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు కేంద్రం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. నిషేధాజ్ఞలతో రోజుకూలీలు, కార్మికులు కుదేలయ్యారు. ఉన్న ఊళ్లో పనుల్లేక.. సొంత ఊరు వెళ్లలేక ఇబ్బందులెదుర్కొంటున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. యాజమాన్యాలు కూడా చేసేదేమీ లేక కార్మ…